బ్రేకింగ్ న్యూస్:- గుర్తుతెలియని రైలు ఢీకొని...హిజ్రా మృతి.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గుర్తుతెలియని రైలు ఢీకొని హిజ్రా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.



వివరాల్లోకి వెళితే... సిర్పూర్ (టి) వేంపల్లి పరిధిలో మార్గ మధ్యలో ఓ హిజ్రా రైల్వే గేట్ దాటే క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తుతెలియని రైలు ఒకేసారిగా ఢీకొట్టడంతో అక్కడే మృతి చెందినట్లు చూసిన స్థానికులు చెప్తున్నారు. మృతి చెందిన హిజ్రాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by