ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఎంతో ఆసరాగా ఉపయోగపడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలే మళ్లీ రానున్న ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

