యువకుడు సోమవారం ఉదయం బతుకమ్మ పూల కోసమని ధర్మారం గ్రామ శివారులో ఉన్న చెరువుకు వెళ్ళాడు. చెరువుకు వెళ్ళిన యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. బతుకమ్మ పూల కోసం అనే వెళ్లిన ఓ యువకుడు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో... ఇన్ని సంవత్సరాలుగా పెంచుకున్న యువకుడు ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులందరూ రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

.jpeg)