భూకంపం..భయాందోళనలో ప్రజలు...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL:- మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ-మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచ ప్రాంతంలో 
12:41 గంటలకు భూకంపం సంభవించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంచే సరి హద్దు ప్రదేశమైనా... చెన్నూరు, కోటపల్లి ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో అక్కడి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.



Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by