ఫ్లాష్ న్యూస్:-విద్యుత్ షాక్ తో... మేకలు మృతి.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- కన్నేపల్లి మండలంలోని అంకన్నపేట గ్రామ శివారులో వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడిపోవడంతో గొల్లగట్టు గ్రామానికి చెందిన కొండపర్తి రాజయ్య, రాదండి నానయ్య అనే రైతులు అటువైపుగా తమ మేకలను తీసుకొని వెళుతుండగా  విద్యుత్ ఘాతానికి గురై రెండు మేకలు మృతి చెందడం జరిగింది.


దాదాపుగా 20000 విలువ చేసే మేకలు చనిపోవడంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. 

అలాగే విషయం తెలుకున్న వీరాపూర్ సర్పంచ్ జిల్లెల్ల అశోక్ గౌడ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి అటుగా వెళ్లే రైతులకు ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by