కన్నెపల్లి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ నిర్మల, సిబ్బంది తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా 1.డుమ్మా .భాగ్యలక్ష్మి . w/o రాజు 38yrs మెట్ పల్లి
2) ఎల్లా . శేఖర్ s/o.పోశం, మెట్ పల్లి.
3). బొక్కలాల . శేఖర్ s/o. బాపు, 28yrs . cast బెస్త .r/o మెట్ పల్లి.
4).కడల సుధాకర్ s/o.పోశం .మెట్ పల్లి ల వద్ద నుండి సుమారు 6 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని పట్టుబడిన వారిని, గుడుంబా ను ఎక్సైజ్ పోలీసు వారికి అప్పగించడం జరిగింది. ఎక్సైజ్ వారు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది అని ఎస్ఐ నరేష్ తెలిపారు.

