మంచిర్యాల కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, జెడ్పీ సీఈఓ నరేందర్, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల దేవి, తదితరులు పాల్గొన్నారు.

