విద్యాసంస్థల బందును విజయవంతం చేయండి.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బుధవారం తలపెట్టిన విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.


బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... రేపు నిర్వహించే విద్యాసంస్థల బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి బందున విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, అల్లీ సాగర్, రెడ్డి చరణ్, దాగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by