బ్రేకింగ్ న్యూస్: వీల్స్ ట్రాక్టర్ బోర్ల పడి వ్యక్తి మృతి...!

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వీల్స్ ట్రాక్టర్ బోర్ల పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

 వివరాల్లోకి వెళితే... దహెగాం మండలంలోని పీకలగూడ గ్రామంలో శంకర్ (45) అనే వ్యక్తి పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోర్ల పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

 మృతి చెందిన వ్యక్తి కొంచవెళ్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పొలంలో పనిచేస్తున్న కూలీలు పేర్కొన్నారు. 


Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by